రెగ్యులర్ షూటింగ్ లతో అలసి పోతున్న మన స్టార్ హీరోలు ఏమాత్రం వీలు దొరికినా విదేశాలకు చెక్కేస్తున్నారు. అక్కడ ప్లెజంట్ వాతావరణంలో సేద తీరుతున్నారు. తాజాగా రామ్ చరణ్ స్విట్జర్లాండ్ లో రిలాక్స్ అవుతున్న
Author: Telugu 70mm
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఏపీ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ఆన్ లైన్ టికెటింగ్ విధానం వల్ల పెద్ద మార్పేమీ రాదని ఆయన అభిప్రాయపడ్డారు. టికెట్ రేట్లను తొలి రోజు పెంచుకోనివ్వడం ద్వారా టాక్స్ పెరిగి ప్రభుత్వానికి
వరదలతో ఇబ్బందులు పడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హీరో అల్లు అర్జున్ 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఈ మొత్తాన్ని ఆయన ఇస్తున్నట్లు తెలిపారు. ట్విట్టర్ ద్వారా
స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా రాబోతోన్న ‘లక్ష్య’ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి.
బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తూ సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్పై నిర్మించిన చిత్రం ‘అంతిమ్’. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 26న సినిమా విడదలై సూపర్ హిట్ టాక్తో సక్సెస్ఫుల్గా
నందమూరి నటసింహం బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సింహా, లెజెండ్ చిత్రాలు బ్ఆక్ బస్టర్స్ అవ్వడం తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్
వరద బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా 25 లక్షల రూపాయలను ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి విరాళంగా ప్రకటించిన రామ్ చరణ్ చిరంజీవి, రామ్ చరణ్ ల నుండి ఏపీ ప్రభుత్వ సహాయ