తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కింది. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈక్రమంలోనే తమ ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్లు సబ్ మిట్ చేస్తున్నారు.…