విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో గూడూరు ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఒసేయ్ అరుంధతి.వెన్నెల కిషోర్, కమల్ కామరాజు, మోనికా చౌహాన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోందీ చిత్రం.విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
కమల్ కామరాజు, వెన్నెల కిషోర్, మోనికలతో ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్గా ‘ఒసేయ్ అరుంధతి’ సినిమాను నిర్మిస్తుండటం ఆనందంగా ఉందన్నారు నిర్మాత ప్రణయ్ రెడ్డి.
ఒసేయ్ అరుంధతి.. హైదరాబాద్ లో పిల్లాడితో పాటు బ్రతికే మధ్యతరగతి ఇల్లాలి కథ అన్నారు దర్శకుడు విక్రాంత్ కుమార్. ఓసారి సత్యనారాయణ స్వామి వత్రం చేయాలని అనుకుంటుంది. అయితే అనుకోకుండా అరుంధతికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి తనని తాను కాపాడుకుంటూ ఇంటి పరువును ఎలా కాపాడుకుంటుందనేదే ఈ సినిమా అన్నారు దర్శకుడు విక్రాంత్ కుమార్.
వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు, పృథ్వీరాజ్, చిత్రం శ్రీను, అరియానా గ్లోరి, సునీతా మనోహర్, టార్జాన్ ఈ సినిమాలో నటిస్తున్నారు
టాలీవుడ్ లో జెట్ స్పీడులో సినిమాలను పూర్తి చేసే డైరెక్టర్ అంటే ముందుగా గుర్తొచ్చేది డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.…
ఎన్నికల వేడి చల్లారింది. జనం అంతా ఇప్పుడు ఎంటర్టైన్ మెంట్ మూడ్ లో ఉన్నారు. కాలక్షేపం కోసం కొత్త సినిమాల…
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి చల్లారింది. జూన్ 4న రిజల్ట్స్ వచ్చే వరకూ ఫలితాలపై టెన్షన్ కొనసాగుతోంది. కానీ.. ఈలోపులో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అప్కమింగ్ మూవీ 'పుష్ప 2'. ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఆగస్టు 15న ఈ…
విలక్షణ నటుడు సూర్య.. కొన్ని నెలలుగా 'కంగువ' ప్రాజెక్ట్ పైనే ఉన్నాడు. ఇప్పటికే సూర్య ఎన్నో తరహా పాత్రలు పోషించాడు.…
సూపర్ స్టార్ రజనీకాంత్ జెట్ స్పీడులో తన సినిమాలను పూర్తి చేస్తున్నాడు. 'జైలర్'తో ఫుల్ ఫామ్ లోకి వచ్చేసిన ఈ…