అక్కినేని నాగచైతన్య సినిమాల సెలక్షన్ ఎప్పుడూ ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ‘దూత‘ సిరీస్ విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన చైతూ.. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘తండేల్‘తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత చైతన్య.. ‘విరూపాక్ష‘ ఫేమ్ కార్తీక్ దండు తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటన రాకపోయినా.. ఈ చిత్రాన్ని ఎస్వీసిసి బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించనున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న చైతన్య-కార్తీక్ దండు మూవీ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందట. ఈ చిత్రాన్ని కూడా ‘విరూపాక్ష‘ తరహాలో హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కించనున్నాడట కార్తీక్ దండు. నాగచైతన్య కి కూడా ఇలాంటి జోనర్ లో చేయబోయే మొదటి సినిమా ఇదే అవుతోంది. త్వరలోనే.. చైతన్య-కార్తీక్ దండు మూవీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.
Currently, all our star heroes are busy with a handful of films. He is participating…
Superstar Mahesh Babu mesmerizes the audience not only with his screen presence but also with…
Megastar Chiranjeevi was awarded the Padma Vibhushan in the Padma Awards announced on the occasion…
It is known that rowdy star Vijay Devarakonda is doing a film with Gautham Tinnanuri.…
'ఫ్యామిలీ స్టార్' తర్వాత మళ్లీ దిల్రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'రాజావారు రాణిగారు' ఫేమ్…
వచ్చిన ఆఫర్స్ అన్నీ ఒప్పుకోకుండా.. సెలక్టివ్ గా సినిమాలు చేసే ముద్దుగుమ్మ సాయిపల్లవి. హీరోయిన్ గా అగ్రపథాన దూసుకెళుతోన్న సమయంలోనే…