మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా మూవీ విశ్వంబరపై భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా రిలీజయిన గ్లింప్స్ ఆ అంచనాలను పదింతలు పెంచేసింది. స్టాలిన్ తర్వాత చిరుతో త్రిష కృష్ణన్ జోడీ కట్టిందీ చిత్రంలో. వశిష్ట డైరెక్షన్లో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం కీలక షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్ లో కీలక నటీనటులంతా పాల్గొన్నట్టు తెలిపారు మేకర్స్.
త్రిష కృష్ణన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతన్నాయి. మెగాస్టార్ ఇంట్లో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో సహా యూనిట్ అంతా పాల్గొన్నారు. ఈ మేరకు త్రిష కృష్ణన్ ” లెజెండ్స్తో కలసిన అద్భుతమైన రోజు #విశ్వంభర 👑🧿” అంటూ ట్వీట్ చేసారు. చిరంజీవి, త్రిష, వశిష్ట, కీరవాణి, విక్రమ్, వంశీ, ఛోటా కె నాయుడు, ఎఎస్ ప్రకాష్ కనిపిస్తున్న మరో పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు.
విశ్వంభర 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.
The first single update from Man of Masses NTR's most awaited movie 'Devara' is here.…
Anasuya, who gained a lot of popularity on the big screen as an anchor, continues…
యాంకర్ గా బుల్లితెరపై ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ.. వెండితెరపై సైతం అడపాదడపా పాత్రలతో అలరిస్తూనే ఉంది. అయితే.. అనసూయ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ మూవీ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది. మే 20న…
ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ఎక్కువగా అందించే దిల్ రాజు కాంపౌండ్ నుంచి వస్తోన్న ఘోస్ట్ లవ్ స్టోరీ 'లవ్ మీ'.…
హీరోయిన్స్ ను గ్లామర్ డాల్స్ గా అభివర్ణిస్తుంటారు. అయితే.. తాము కేవలం గ్లామర్ మాత్రమే కాదు.. యాక్షన్ లోనూ చెలరేగిపోతామంటున్నారు…