మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. ఈ మెగా సెలబ్రేషన్స్ కు ఇటలీ వేదికగా మారింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు నవంబర్ 1న పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ఈ పెళ్లి వేడుకకోసం ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా ఇటలీ చేరుకుంది. తొలుత రామ్ చరణ్ దంపతులు, ఆ తర్వాత చిరంజీవి దంపతులు ఇటలీలలో అడుగుపెట్టారు. కేవలం చిరు, చెర్రీలు మాత్రమే కాదు.. ఉపాసన తల్లిదండ్రులు కూడా ఇటలీలో సందడి చేస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
మరోవైపు వరుణ్, లావణ్య పెళ్లికి పవన్ కళ్యాణ్ వెళతాడా? లేదా? అనే సందేహం కూడా వచ్చింది. కానీ.. ఇప్పటికే తన భార్య అన్నా తో కలిసి ఇటలీ వెళ్లాడు పవర్ స్టార్. మరోవైపు అల్లు అర్జున్ కూడా సతీ సమేతంగా ఇటలీ బయలుదేరాడు. మొత్తంమీద.. మెగా సెలబ్రేషన్స్ ఇప్పుడు ఇటలీలో గ్రాండ్ గా జరగబోతున్నాయన్నమాట.
ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప‘ టీమ్ సందడి చేస్తోంది. లెజెండరీ యాక్టర్ మోహన్ బాబుతో పాటు.. మంచు…
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జీ.ఆర్ ఫామ్హౌస్లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో తారక్ కి.. సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.…
ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ లెవెల్ లో రాబోయే క్రేజీ మూవీస్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి.…