‘బాహుబలి‘ సినిమాలో సేతుపతి పాత్రలో నటించిన రాకేష్ వర్రే.. హీరోగా నటిస్తున్న చిత్రం ‘జితేందర్ రెడ్డి‘. ఈ సినిమాకి ‘ఉయ్యాల జంపాల, మజ్ను‘ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. 1980లలో యదార్ధంగా జరిగిన కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ విరించి వర్మ తెలిపాడు. ఈ మూవీలో రాకేష్ వర్రేకి జోడీగా రియా సుమన్ నటిస్తుంది. ఛత్రపతి శేఖర్ ఇతర కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతున్న ‘జితేందర్ రెడ్డి‘ సినిమాని మే 3న విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించింది చిత్రబృందం. గోపీసుందర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తుండగా.. వి.ఎస్. జ్ఞాన శేఖర్ కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు.
ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప‘ టీమ్ సందడి చేస్తోంది. లెజెండరీ యాక్టర్ మోహన్ బాబుతో పాటు.. మంచు…
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జీ.ఆర్ ఫామ్హౌస్లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో తారక్ కి.. సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.…
ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ లెవెల్ లో రాబోయే క్రేజీ మూవీస్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి.…