ఒకవైపు కమెడియన్ గా అగ్రపథాన దూసుకెళ్తున్న ప్రియదర్శి.. హీరోగానూ వరుస సినిమాలతో దుమ్మురేపుతున్నాడు. ‘బలగం‘ తర్వాత హీరోగా మరో మూవీకి కమిట్ అయ్యాడు. కామెడీ మూవీస్ స్పెషలిస్ట్ ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. మార్చి నెలాఖరు నుంచి ఈ సినిమా పట్టాలెక్కనుంది.
సీనియర్ ప్రొడ్యూసర్, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విలక్షణ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ ‘జెంటిల్ మేన్, సమ్మోహనం‘ చిత్రాలు నిర్మించారు. నాని హీరోగా నటించిన ‘‘జెంటిల్ మేన్‘, సుధీర్ బాబు నటించిన ‘సమ్మోహనం‘ రెండు సినిమాలూ మంచి విజయాలు సాధించాయి. మరి.. ఈసారి వీరిద్దరి హ్యాట్రిక్ కాంబోలో ప్రియదర్శి హీరోగా నటించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు నటించబోతున్నాడు. త్వరలో తెలియనున్నాయి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…
మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…
నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…