డెబ్యూ మూవీ ‘అల్లుడు శీను‘ నుంచి పోయినేడాది వచ్చిన ‘ఛత్రపతి‘ వరకూ చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఈ చిత్రాలతో మంచి స్టార్ స్టేటస్ దక్కించుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. తన సినిమాల హిందీ అనువాదాలతో నార్త్ బెల్ట్ లోనూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అందుకే.. బెల్లంకొండ తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు పోటీ పడుతున్నారు.
ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు‘ సినిమా సెట్స్ పై ఉంది. ఈ చిత్రం తర్వాత ‘చావు కబురు చల్లగా‘ డైరెక్టర్ తో ‘కిష్కింద పురి‘ అనే మరో మూవీ చేస్తున్నాడు.
వీటితో పాటు.. మరో రెండు చిత్రాలను లైన్లో పెట్టాడట బెల్లంకొండ. వాటిలో ఒక సినిమా అయితే రూ.50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందట. లుధీర్ బైరెడ్డి అనే డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. సోషియో ఫాంటసీ, అడ్వంచర్ థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కనుందట
బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…
దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…
పద్మశ్రీ బ్రహ్మానందం ఈమధ్య సినిమాల స్పీడు తగ్గించినా.. ప్రాధాన్యత గల పాత్రలొస్తే నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని చెబుతూనే ఉన్నారు.…
ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న చిత్రాలలో ‘ప్రతినిధి 2‘ ప్రత్యేకమైనది. ఎందుకంటే.. నారా రోహిత్ చాలా గ్యాప్ తీసుకుని ప్రేక్షకుల…
The movie 'Arya' completed 20 years on May 7. On this occasion, the team specially…
'ఆర్య' సినిమా విడుదలై.. మే 7 తో 20 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా.. ఆనాటి 'ఆర్య' అనుభవాలను ప్రత్యేకంగా…