తెలుగు డిజిటల్ మీడియా ఫెవడేరషన్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఒరిజిన్ డే’ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సందడి చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ హోస్ట్ గా వ్యవహరించి చిరంజీవిని పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు. ఈ సందర్భంలో మిడిల్ క్లాస్ మెంటాలిటీ గురించి మెగాస్టార్ చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
‘తమ ఇంట్లో అందరూ లైట్లు ఆన్ చేసి వదిలేస్తారని.. అలాగే గీజర్ ఆన్ చేసి వదిలేస్తారు అని.. ఇక.. చరణ్ బ్యాంకాక్ వెళ్తూ అయిదు లైట్లు ఆన్ చేసి వెళ్లిపోయాడు.. వాటిని తానే ఫోన్ యాప్ ద్వారా ఆపుతుంటానని’ ఈ సందర్భంగా చిరంజీవి చెప్పారు. ఇక.. ‘అయిపోయిన సోప్ లు అన్నీ కలిపి కంప్రెస్ చేసి అదో కొత్త సోప్ లా తయారు చేసి వాడుతుంటానని.. షాంపూ సీసా అయిపోతే చివర్లో దాంట్లో నీళ్లు పోసి కలిపి వాడి అప్పుడు బయట పడేస్తాను’ అంటూ తనలో ఉన్న మిడిల్ క్లాస్ మెంటాలిటీ గురించి ఈ సందర్భంగా తెలియజేశారు
ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప‘ టీమ్ సందడి చేస్తోంది. లెజెండరీ యాక్టర్ మోహన్ బాబుతో పాటు.. మంచు…
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జీ.ఆర్ ఫామ్హౌస్లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో తారక్ కి.. సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.…
ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ లెవెల్ లో రాబోయే క్రేజీ మూవీస్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి.…