శనివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూసిన కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జుబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు రమేష్ బాబు పార్థివ దేహాన్ని పద్మాలయ స్టూడియోస్ లో బంధు మిత్రుల సందర్శనార్థం ఉంచుతారు. అక్కడి నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభం కానుంది.
కోవిడ్ నిబంధనల దృష్ట్యా అభిమానులు, ఇతరులు పెద్ద సంఖ్యలో రావొద్దని కృష్ణ కుటుంబ సభ్యులు కోరారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మా శ్రేయోభిలాషులందరినీ కోవిడ్ నిబంధనలకు కట్టుబడి, దహన సంస్కారాల స్థలంలో గుమికూడకుండా ఉండాలని మేము అభ్యర్థిస్తున్నామని ఘట్టమనేని ఫ్యామిలీ ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. దేశంలోనే రెండో…
ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…
బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…
దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…