అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్ ‘మధురం’ ను డైరెక్ట్ చేసిన ఫణీంద్ర నర్సెట్టి.. ఆ తర్వత మను చిత్రం తీసి విమర్శకుల ప్రశంసలు పొందింది. వాలెంటైన్స్ డే సందర్భంగా కొత్త సినిమా మూవీని అనౌన్స్ చేసారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ‘8 వసంతాలు’ పేరుతో న్యూఏజ్ రొమాంటిక్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు.
ఇది 8 సంవత్సరాల కాలంలో కాలక్రమానుసారంగా సాగే కథనం, ఒక అందమైన యువతి జీవితంలోని ఒడిదుడుకులు, ఆసక్తికరమైన ప్రయాణాన్ని ఎక్స్ ఫ్లోర్ చేయనుంది.
“365 రోజులని అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం… అదే అనుభవాలతో కొలిస్తే, ఒక వసంతం” అని పోస్టర్లో ఉంది. టైటిల్ పోస్టర్లో వర్షంలో తడుస్తున్న గులాబీ కనిపించే విధంగా పోస్టర్ రిలీజ్ చేసారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు ఓవర్సీస్ మార్కెట్ లో ప్రధానమైన ఏరియా నార్త్ అమెరికా. తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే దేశం…
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమాని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. స్టార్…
ఒకే కథను రెండు, మూడు భాగాలుగా చెప్పే ట్రెండ్ ఈమధ్య బాగా జోరందుకుంది. భారీ బడ్జెట్ తో రూపొందే పాన్…
మాతృ భాష తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న కథానాయకుడు విజయ్ ఆంటోని. కథకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ విజయ్…
రొటీన్ కమర్షియల్ మూవీస్ కి కాలం చెల్లింది. సినిమాలో ఏదో కొత్తదనం ఉంటేనే కానీ.. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు.…
In just two days, 'Kalki' collected Rs. 300 crores at the box office worldwide. In…