కన్నీటి వీడ్కోల మధ్య నటుడు, నిర్మాత రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. పద్మాలయ స్టూడియోస్ లో ఉదయం రమేష్ బాబు భౌతిక కాయాన్ని పలువురు సినీ ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. కొడుకు భౌతిక కాయాన్ని చూసి కృష్ణ కన్నీటి పర్యంతం అయ్యారు. పక్కనే ఉన్న కోడలు మృదుల, మనవరాలును దగ్గరకు తీసుకుని ఓదార్చారు కృష్ణ. కొడుకు మరణాన్ని తట్టుకోలేకపోయారు కృష్ణ. కన్నీళ్లతో భారంగా కదులుతూ కొడుకుకు వీడ్కోలు చెప్పారు.
అనంతరం కొద్ది సేపటికి అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఘట్టమనేని కుటుంబ సభ్యులు, పరిమిత సంఖ్యలో బంధు మిత్రులు ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. కరోనా సోకిన కారణంగా మహేష్ బాబు కుటుంబం అంత్యక్రియలకు దూరంగా ఉన్నారు. జుబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తిచేశారు.
ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. దేశంలోనే రెండో…
ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…
బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…
దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…