టాలీవుడ్ లో మల్టీస్టారర్స్ అనగానే ముందుగా గుర్తొచ్చే కథానాయకుల్లో నాగార్జున ఒకరు. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంతో పాటు.. మల్టీస్టారర్స్ కి మంచి ప్రిఫరెన్స్ ఇస్తుంటాడు కింగ్ నాగార్జున. ఈకోవలోనే తమిళ నటుడు కార్తీతో కలిసి ‘ఊపిరి‘ సినిమాలో నటించాడు. ఇప్పుడు మరో తమిళ నటుడు ధనుష్ తో కలిసి మల్టీస్టారర్ చేస్తున్నాడు. ఫీల్ గుడ్ మూవీస్ స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఈరోజు యాదగిరి గుట్టలో ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టుకుందట. హీరో ధనుష్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట డైరెక్టర్ శేఖర్ కమ్ముల. మరో నాలుగు రోజుల్లో కింగ్ నాగార్జున ఈ మూవీ షూట్ లో జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ‘లవ్ స్టోరీ‘తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఏషియన్ గ్రూప్.. ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ మూవీలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.
‘బలగం‘ వంటి సూపర్ హిట్ సినిమాని అందించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వరుస సినిమాలు రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.…
ప్రియదర్శి, నభా నటేష్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘డార్లింగ్‘. ఈ మూవీలో అనన్య నాగళ్ల, మోయిన్, శివారెడ్డి, మురళీధర్ గౌడ్…
విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో రూపొందే హ్యాట్రిక్ మూవీ రేపు ముహూర్తాన్ని జరుపుకోనుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన…
సినిమాలు కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసమే కాదని.. ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ముఖ్య పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి…