ప్రతి ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉత్తమ ప్రదర్శన కనబర్చిన చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను వరించే ఫిలింఫేర్ అవార్డ్స్ మొదటిసారి బెంగుళూరు వేధికగా జరుగనున్నాయి. కమర్ ఫిలిం ఫ్యాక్టరీ, ఫిలింఫేర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 67వ ఫిలింఫేర్ సౌత్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో 2020-2021 సంవత్సరానికి గాను ఈ అవార్డులు ప్రధానం చేయనున్నారు. నాలుగు దక్షిణాది భాషల్లోని ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో పూజా హెగ్దే, కృతిశెట్టి, మృణాల్ ఠాకూర్ తదితరులు తమ అందమైన డ్యాన్స్ పెర్ఫామెన్స్లతో అలరించనున్నారు. అక్టోబరు 9న ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ బెంగుళూరులో ఈ కార్యక్రమం జరుగనుంది.
Vishwak Sen, who had a decent hit with 'Gaami', is now coming to the audience…
Tollywood superstar Mahesh Babu and Tamil actor Vijay have a good relationship. Mahesh Babu will…
రెబెల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఎ.డి' సినిమా కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. అందరూ ఊహించినట్టుగానే…
‘గామి‘తో డీసెంట్ హిట్ అందుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇప్పుడు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ చిత్రంతో ప్రేక్షకుల…
సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘హరోం హర‘. ఇప్పటివరకూ సుధీర్ బాబు చేయనటువంటి వైవిధ్యభరిత పాత్రతో ఈ సినిమా రాబోతుంది.…
కమెయడిన్ ధనరాజ్ డైరెక్టర్ గానూ సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. ధనరాజ్ దర్శకత్వం వహిస్తూ నటిస్తోన్న చిత్రం 'రామం రాఘవం'. తండ్రీకొడుకుల…