కోవిడ్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ వేడుకలేవీ జరగలేదు. తారలంతా ఒకే వేదికపై కనిపించిన దాఖలాలు దాదాపు లేవనే చెప్పాలి. ఇక.. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులంతా ఒకే వేదికపై సందడి చేసే సందర్భం రాబోతుంది. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా.. మే 4న జరగాల్సిన డైరెక్టర్స్ అసోసియేషన్ సెలబ్రేషన్స్ మే 19న జరగబోతున్నాయి.
హైదరాబాద్ ఎల్.బి.స్టేడియం వేదికగా గ్రాండ్ లెవెల్ లో ఈ సెలబ్రేషన్స్ ను నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి తారలు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. అలాగే.. అగ్ర దర్శకులు రాజమౌళి, అనిల్ రావిపూడి వంటి వారు స్టేజ్ పై తమ పెర్ఫామెన్స్ లతో అలరించనున్నారట. ఇంకా.. చాలా మంది దర్శకులు ఈ ఈవెంట్ లో ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచబోతున్నారు.
విభిన్నమైన పాత్రలతో క్యారెక్టర్ యాక్టర్ గా ఫుల్ బిజీగా సాగుతోన్న అజయ్ ఘోష్ హీరోగా నటించిన చిత్రం 'మ్యూజిక్ షాప్…
హీరో శర్వానంద్ నటించిన రొమాంటిక్ డ్రామా 'మనమే'. శర్వానంద్ కెరీర్ లో 35వ చిత్రమిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, రామ్సే…
రీ ఎంట్రీలో ఏడాదికి ఒక సినిమా చొప్పున విడుదల చేస్తోన్న పవన్.. ఈ సంవత్సరం మాత్రం రెండు సినిమాలను ప్రేక్షకుల…
కొన్ని వారాల గ్యాప్ తర్వాత మళ్లీ బాక్సాఫీస్ కళ కళ లాడుతోంది. ఈరోజు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.…
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ తదితరులుసినిమాటోగ్రఫి: ఆదిత్య జవ్వాదిసంగీతం: చైతన్…
నటీనటులు: కార్తికేయ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవి శంకర్, శరత్ లోహిత్స్వ తదితరులుసినిమాటోగ్రఫి: ఆర్.డి. రాజశేఖర్సంగీతం:…