‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కలిసి చేస్తున్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే, తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఈ మూవీలో గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతుందట. ఇప్పటికే ‘గీత గోవిందం’ సినిమా కోసం విజయ్ దేవరకొండ, పరశురామ్, రష్మిక మందన్న కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా భారీ హిట్ సాధించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి ‘డియర్ కామ్రేడ్’ మూవీలో నటించారు. మళ్ళీ ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ కోసం కలవబోతున్నారట. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రానున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
On one side, the heat of the election, on the other, IPL. With this, there…
Natasimham Balakrishna is not only the senior heroes of today. In the same momentum, he…
గతేడాది 'స్కంద' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎనర్జిటిక్ స్టార్ రామ్.. ఈ సంవత్సరం 'డబుల్ ఇస్మార్ట్'ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు.…
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు లేడీ డైరెక్టర్స్ పెరుగుతున్నారు. భానుమతి, సావిత్రి, విజయనిర్మల వంటి నాటితరం నటీమణులు దర్శకులుగానూ సత్తా…
ఒకవైపు ఎన్నికల వేడి, మరోవైపు ఐ.పి.ఎల్. సందడి తో ఈ వేసవిలో ఇప్పటివరకూ థియేటర్లలో పెద్దగా పెద్ద సినిమాల జోరు…
నేటితరం సీనియర్ హీరోలే కాదు.. యంగ్ హీరోస్ కు కూడా సాధ్యం కాని రీతిలో ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు…