‘బాహుబలి’ ఫేమ్ రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’. ‘హిస్టరీ నీడ్స్ టు బి టోల్డ్’ అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్’. 1980లలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. ‘ఉయ్యాల జంపాల, మజ్ను’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించారు. రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
మే 10న విడుదలకు ముస్తాబైన ‘జితేందర్ రెడ్డి‘ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్. 1980 జగిత్యాల ప్రాంతంలోని పాలిటిక్స్, నక్సలిజం.. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పార్టిసిపేషన్.. వంటి విశేషాలతో ‘జితేందర్ రెడ్డి‘ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ‘ఈ దేశం మనకు ఏమిచ్చింది కాదు.. మనం దేశానికి ఏమిచ్చాము‘ వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. గోపీసుందర్ సంగీతం, వి. ఎస్. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ వంటివి టెక్నికల్ గా ‘జితేందర్ రెడ్డి‘కి ప్లస్ కానున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లోని తన ఇంటి స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని…
ఫ్రాన్స్ లోని కేన్స్ లో ప్రతి సంవత్సరం జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఈ ఏడాది 77వ కేన్స్…
ఎన్నికలు, IPL కారణంగా తక్కువ ఫుట్ ఫాల్ ఉండడంతో థియేటర్లకు నష్టం జరిగింది. తద్వారా ఆదాయాలపై ప్రభావం పడింది. ఈ…
Producer Dil Raju, who has entertained with family entertainers till now, is bringing a ghost…
Young hero Varun Sandesh's latest movie is 'Ninda'. This movie is going to be based…
There is a huge demand for the audio rights of movies starring star heroes. There…