రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ పురస్కారం వరించింది.

Read More