కరోనా మహమ్మారి టాలీవుడ్ ని కుదిపేసింది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అనుకుంటుంటే.. ఏపీలో టిక్కెట్ల రేట్లు తగ్గించడంతో టాలీవుడ్ పై మరో పిడుగు పట్టినట్టు అయ్యింది.…
సినిమా ఇండివిడ్యువల్ పరిశ్రమ. ప్రభుత్వాల నుంచీ మరీ ఏమంత గొప్ప రాయితీలు లేవు ఈ పరిశ్రమకు. మొదట్లో ఇక్కడ భూములు ఇచ్చారు. అంతే తప్ప ఇతరత్రా అంశాలన్నీ…
ఆంధ్రప్రదేశ్ లో అన్ని సినిమాలకు ఒకేలా టిక్కెట్టు రేట్లు ఉండాలని ప్రభుత్వం జీవో తీసుకురావడం.. భారీ చిత్రాలకు టిక్కెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇవ్వాలని నిర్మాతలు ప్రభుత్వానికి…