ఆయా రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరిన వారి గురించి పాఠ్య పుస్తకాల్లో ప్రచురించడం జరిగేదే. ఈకోవలోనే.. మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తమ 7వ తరగతి సిలబస్ లో చేర్చింది బెంగళూరు హెబ్బళ్ లోని సింధీ ఉన్నత పాఠశాల. సింధీ వ్యక్తులలో గొప్ప వారి గురించి వివరించే పాఠ్యాంశాల్లో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ తో పాటు.. తమన్నా భాటియా గురించి ప్రత్యేకమైన పాఠం ఉంది.
తమన్నా ని పాఠ్య పుస్తకాల్లో చేర్చడంపై ఆ స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు విధ్యార్థుల తల్లిదండ్రులు. పలు చిత్రాల్లో అర్ధనగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేంటని తల్లిదండ్రులు మండిపడ్డారు. సింధీ సామాజికవర్గంలో ఇంకా చాలా మంది మంచి కళాకారులున్నారని.. వారి గురించి పాఠ్యాంశాలుగా ఇస్తే తమకు అభ్యంతరం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
తెలుగు చిత్ర పరిశ్రమకు ఓవర్సీస్ మార్కెట్ లో ప్రధానమైన ఏరియా నార్త్ అమెరికా. తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే దేశం…
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమాని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. స్టార్…
ఒకే కథను రెండు, మూడు భాగాలుగా చెప్పే ట్రెండ్ ఈమధ్య బాగా జోరందుకుంది. భారీ బడ్జెట్ తో రూపొందే పాన్…
మాతృ భాష తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న కథానాయకుడు విజయ్ ఆంటోని. కథకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ విజయ్…
రొటీన్ కమర్షియల్ మూవీస్ కి కాలం చెల్లింది. సినిమాలో ఏదో కొత్తదనం ఉంటేనే కానీ.. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు.…
In just two days, 'Kalki' collected Rs. 300 crores at the box office worldwide. In…