ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ కి స్పెషల్ ఫ్లైట్లో బయలుదేరిన ప్రముఖ నిర్మాతలు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఉప ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో జరిగే బేటీ కోసం విజయవాడకు బయలుదేరిన నిర్మాతలు. ఈ భేటీలో పాల్గొనడానికి అగ్ర నిర్మాతలు చలసాని అశ్వినీ దత్, అల్లు అరవింద్, ఎర్నేని నవీన్, దగ్గుబాటి సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్, సుప్రియ యార్లగడ్డ, ఉండి ఎంఎల్ఏ కనుమూరి రఘురామకృష్ణంరాజు స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరారు.
ఇంకా.. పవన్ కళ్యాణ్ తో భేటీ అవ్వనున్న మరికొంత నిర్మాతలు రోడ్డు మార్గం ద్వారా విజయవాడ కి ప్రయాణమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించనున్నారు టాలీవుడ్ నిర్మాతలు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొనే అవకాశం ఉంది.
యంగ్ హీరో రాజ్ తరుణ్ యాక్షన్ అవతారమెత్తాడు. సీనియర్ డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ‘తిరగబడరసామీ..‘ అనే సినిమాతో ప్రేక్షకుల…
‘బలగం‘ వంటి సూపర్ హిట్ సినిమాని అందించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వరుస సినిమాలు రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.…
ప్రియదర్శి, నభా నటేష్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘డార్లింగ్‘. ఈ మూవీలో అనన్య నాగళ్ల, మోయిన్, శివారెడ్డి, మురళీధర్ గౌడ్…
విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో రూపొందే హ్యాట్రిక్ మూవీ రేపు ముహూర్తాన్ని జరుపుకోనుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన…
సినిమాలు కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసమే కాదని.. ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ముఖ్య పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి…