గ్రీన్ఇండియా చాలెంజ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటిన సినీ నటి డింపుల్ హాయతి….
ఈ సందర్భంగా సినీ నటి డింపుల్ హాయతి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటాలని కోరారు.అనంతరం హీరో రవితేజ,డైరెక్టర్ రమేష్ వర్మ,సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్,నటి మీనాక్షి చౌదరి కి గ్రీన్ఇండియా చాలెంజ్ విసిరిన డింపుల్ హాయతి……

Related Posts