మెగాస్టార్ కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు ఉపాసనకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే యునైటెడ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసాను ఆమె దక్కించుకున్నారు. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు. ఇటీవల ప్రధాని మోదీతో ఇండియా ఎక్స్పో 2020 కార్యక్రమంలో పాల్గొన్నందుకు అనుకుంటా, ఈ క్రిస్మస్కి నాకు మంచి కానుక అందింది.
యూఏఈ గోల్డెన్ వీసా పొందడం చాలా సంతోషంగా ఉంది. అన్ని దేశాల పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. అధికారికంగా నేను ఇప్పుడు గోల్డెన్ సిటిజన్ని అని ఆమె ట్వీట్ చేశారు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. తన భర్త చరణ్ సినిమాల గురించి అంతగా పట్టించుకోకపోయినా.. చరణ్ ని తను ఎలా చూడాలనుకుంటున్నానో మాత్రం చెబుతుంటాను అని ఓ సందర్భంలో ఉపాసన చెప్పారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…
మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…
నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…