ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమా రాధే శ్యామ్ నుంచి నగుమోము తారలే పాట లెెటస్ట్ గా రిలీజైంది. ఈ పాట ప్రారంభంలో నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా అని పూజా హెగ్డే అడగగా,
Category: Latest
వరదలతో ఇబ్బందులు పడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హీరో అల్లు అర్జున్ 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఈ మొత్తాన్ని ఆయన ఇస్తున్నట్లు తెలిపారు. ట్విట్టర్ ద్వారా
స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా రాబోతోన్న ‘లక్ష్య’ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి.
బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తూ సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్పై నిర్మించిన చిత్రం ‘అంతిమ్’. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 26న సినిమా విడదలై సూపర్ హిట్ టాక్తో సక్సెస్ఫుల్గా
నందమూరి నటసింహం బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సింహా, లెజెండ్ చిత్రాలు బ్ఆక్ బస్టర్స్ అవ్వడం తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్
వరద బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా 25 లక్షల రూపాయలను ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి విరాళంగా ప్రకటించిన రామ్ చరణ్ చిరంజీవి, రామ్ చరణ్ ల నుండి ఏపీ ప్రభుత్వ సహాయ
ఇటీవల వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలకు భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో వరద సహాయక చర్యల నిమిత్తం సూపర్స్టార్ మహేష్ బాబు సీఎం రిలీఫ్ ఫండ్
ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో వరదల వలన ప్రజలు సర్వస్వం కోల్పోయి దిక్కులేక.. ఏం చేయాలో తెలియక.. నానా కష్టాలు పడుతున్నారు. అయితే.. వరదల వలన కష్టాల్లో ఉన్న ప్రజానీకానికి నేనున్నాను అంటూ భరోసా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారికి సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞతాభివందనాలు మనస్పూర్తిగా తెలియజేస్తోంది. ది. 30/11/2021 ఉదయం 10 గంటలకు కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న మాకు గౌ|| ముఖ్యమంత్రిగారి కార్యాలయం