తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు పాతికేళ్లపాటు స్టెడీ ఆఫర్స్ తో దూసుకెళ్తున్న సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. కెరీర్ మొదలుపెట్టిన 1999 నుంచి ఇప్పటివరకూ ప్రతీ సంవత్సరం మెమరబుల్ మ్యూజికల్ హిట్స్ అందిస్తూనే ఉన్నాడు దేవిశ్రీ.

Read More

తెలుగులో ఫ్యాక్షన్ కథాంశాలకు కొత్త ఒరవడి తీసుకొచ్చిన చిత్రం ‘సమరసింహారెడ్డి’. బి.గోపాల్ దర్శకత్వంలో చెంగల వెంట్రావు నిర్మించిన ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథ అందించగా.. పరుచూరి బ్రదర్స్ మాటలు సమకూర్చారు. 1999, జనవరి 13న

Read More

మాస్ హీరో విశాల్ 34వ సినిమాకి ‘రత్నం‘ అనే టైటిల్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాకి హరి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘భరణి, పూజ‘ సినిమాలు మంచి విజయాలు సాధించాయి.

Read More