The central government announced the Padma Awards on the occasion of Republic Day. Many celebrities from the film industry have been selected for the Padma
Tag: captain
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ పురస్కారం వరించింది.
ఆర్య కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘కెప్టెన్’. ఐశ్వర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ఇతర ప్రధాన తారాగణం. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించారు. థింక్ స్టూడియోస్