టాలీవుడ్ లో ఫీల్ గుడ్ మూవీస్ తీయడంలో స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల. హృద్యమైన కథలను అంతే హృద్యంగా వెండితెరపై ఆవిష్కరిస్తుంటాడు. ‘లవ్ స్టోరీ‘ తర్వాత శేఖర్ కమ్ముల.. నాగార్జున, ధనుష్ కాంబోలో మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు.

Read More