అతిలోకసుందరి శ్రీదేవి దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లి చక్రం తిప్పితే.. ఇప్పుడు ఆమె తనయ జాన్వీ కపూర్ ఉత్తరాది నుంచి దక్షిణాది వైపు పయనిస్తుంది. జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ గురించి కొన్నేళ్లుగా ప్రచారం జరిగింది.

Read More