ఓం నమ:శ్శివాయ అనే పంచాక్షరి మంత్రం ఇహలోకంలో కోరిన కోరికలు తీర్చి.. పరంలో శివసాన్నిధ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రకృతి, పురుషుడు అని పార్వతీపరమేశ్వరులనే అంటాం. ఆదిదంపతులు కూడా వారే. శివుడు తేలిగ్గా వరాలిచ్చే దేవుడని ప్రతీతి.

Read More