పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కిన లైగర్ మూవీ పాన్ ఇండియా లెవల్లో ఆగష్టులో విడుదలవుతోంది. ఆ సినిమా రాకముందే మళ్ళీ వీరిద్దరూ కలసి జనగణమన అనే పేరుతో సినిమాని అనౌన్స్ చేశారు.

Read More