బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీరావు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు.

Read More

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ దేశంలోనే అత్యున్నత పరిశ్రమగా రాజ్యమేలుతోంది. టాలీవుడ్ గ్రేటెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారడం వెనుక.. హైదరాబాద్ సినీ పరిశ్రమకు కేంద్రంగా భావించడం వెనుక రామోజీ ఫిల్మ్ సిటీ కూడా కారణం.

Read More

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (87) కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున

Read More