బీజేపీ నేత, నటి కుష్బూ సుందర్‌ను కేంద్ర మహిళా కమిషన్ మెంబర్‌గా నియమిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతో పాటు మమత కుమారి, డెలినా కొంగ్డప్‌లను కూడా నియమించగా..

Read More

మెగాస్టార్ కోడలు, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ భార్య, అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు ఉపాసనకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే యునైటెడ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసాను ఆమె దక్కించుకున్నారు.

Read More