తమిళం నుంచి తెలుగులోకి అనువాదమైన మణిరత్నం, శంకర్ చిత్రాలకు దాదాపుగా అనువాద రచయితగా వ్యవహరించిన శ్రీరామకృష్ణ (74) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీరామకృష్ణ ఆరోగ్య క్షీణించటంతో చెన్నై తేనాపేటలోని అపోలో హాస్పిటల్ లో కన్నుమూశారు.

Read More