దివంగత “శ్రీ చమన్ సాబ్ గారు” ఆయన జీవిత చరిత్రను అభిమానుల కోరిక మీద, సినిమాగా తీయాలనుకోవటం జరిగింది. ఆయన బ్రతికున్న రోజుల్లోనే సినిమా స్క్రిప్ట్ పూర్తి చేయడం జరిగింది. విధివశాత్తు “శ్రీ చమన్
Tag: trending
ప్రతి ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉత్తమ ప్రదర్శన కనబర్చిన చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను వరించే ఫిలింఫేర్ అవార్డ్స్ మొదటిసారి బెంగుళూరు వేధికగా జరుగనున్నాయి. కమర్ ఫిలిం ఫ్యాక్టరీ, ఫిలింఫేర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న
పృథ్విరాజ్, అనూ మెహత హీరోహీరోయిన్లుగా పిఎస్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రాబరీ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా ఓ క్రొత్త చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ ద్వారా పి.మణిరాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పి.నాగమణి
“కె.జె.ఎస్.రామారెడ్డి (సితారె) రాసిన కథతో నిర్మాతలు నన్ను సంప్రదించారు. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఇంత మంచి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండటం నాకు చాలా గర్వంగా ఉంది. అందరూ మనీ (money) కోసం
సినిమా వాళ్లు అనగానే అంత లగ్జరియస్ లైఫ్ నే చూస్తారు కానీ.. వారి ఎమోషన్స్ ను కూడా దాచుకుని ఎందరినో ఎంటర్టైన్ చేయడానికి ఎంత కష్టపడతారో అర్థం చేసుకోరు. మరోవైపు తమ వల్ల షూటింగ్
జాతీయ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’ పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా గురువారంనాడు చెన్నైలో ప్రారంభమయింది. ముఖ్యమైన
ప్రపంచం నలుమూలలున్న పండితుల ప్రశంసలు పొందిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం. దీని ఆధారంగా భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్తో రసరమ్య దృశ్య కావ్యంగా రూపొందిన చిత్రం ‘శాకుతలం’. ఈ చిత్రం ప్రపంచ
ఏ మాటల వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత వరకూ మనిషి మోసపోతూనే ఉంటాడు అంటాడో కమ్యూనిస్ట్ నేత. నిజమే.. ప్రతి మాటకూ ఆ మాట వాడిన వారి ప్రయోజనమో సొంత ఎజెండానో ఉంటాయి.
PUSHPAK మరియు JBHRNKL సమర్పణలో చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా