నిత్య మీనన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కుమారి శ్రీమతి’. ఎర్లీ మాన్ సూన్ టేల్స్ బ్యానర్ తో కలిసి స్వప్న సినిమా బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. గోమ్టే ఉపాధ్యే దర్శకుడు.

Read More

ఒకప్పుడు తెలుగు సినిమాలతోనే ఫేమ్ అయింది నిత్య మీనన్. అలా మొదలైంది సినిమాతో బ్రేక్ తెచ్చుకుంది. ఆ బ్రేక్ తోనే ఇతర భాషల్లో కూడా ఆఫర్స్ అందుకుంది. అఫ్‌కోర్స్ తెలుగు కంటే ముందు మళయాలంలో

Read More