తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కింది. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈక్రమంలోనే తమ ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్లు సబ్ మిట్ చేస్తున్నారు. అలా.. గుంటూరు ఎమ్.పి. స్థానానికి తెలుగుదేశం
Tag: Telugu Desam Party
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు, సినీ ఇండస్ట్రీకి మధ్య ఎంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఇక.. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన నటరత్న నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీ తెలుగు దేశం పార్టీ.
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ నేపథ్య సినిమాల జోరు ఉంటూనే ఉంటుంది. ఈకోవలోనే.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇతివృత్తంతో ఒకేసారి రెండు
ఈరోజు (జనవరి 18) నటరత్న నందమూరి తారకరామారావు వర్థంతి. ఈ సందర్భంగా.. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ కి నివాళులర్పించారు. అయితే.. ఇదే సమయంలో ఎన్టీఆర్ కుటుంబంలోని
The High Court put a stop to the release of the film ‘Vyuham’ directed by the sensational director Ramgopal Varma. The certificate issued by CBFC
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ చిత్రం విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసింది. సి.బి.ఎఫ్.సి జారీ చేసిన సర్టిఫికెట్ ను జనవరి 11 వరకు సస్పెన్షన్ లో ఉంచుతూ ఆదేశాలిచ్చింది. తదుపరి
జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ అనే కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అది ఆత్మహత్య కాదు హత్య అని ఆరోపణలు వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన శ్యామ్ చాలాకాలంగా ఎన్టీఆర్ కు వీరాభిమాని.
ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్స్ పెరిగినప్పుడు కొన్నిసార్లు తెలియకుండానో, తెలిసో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు సంబంధించి ఆయన పేరు తరచూ ప్రస్తావనలోకి వస్తుంది. కొన్నిసార్లు
ఏ మాటల వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత వరకూ మనిషి మోసపోతూనే ఉంటాడు అంటాడో కమ్యూనిస్ట్ నేత. నిజమే.. ప్రతి మాటకూ ఆ మాట వాడిన వారి ప్రయోజనమో సొంత ఎజెండానో ఉంటాయి.