పోలీస్ స్టోరీ.. ఈ మాట వినగానే అగ్న అగ్ని అంటూ ఊగిపోతూ థియేటర్స్ దద్దరిల్లిపోయేలా డైలాగ్స్ చెప్పిన సాయి కుమార్ గుర్తొస్తాడు. అసలు అలాంటి పోలీస్ స్టోరీని అంతకు ముందెప్పుడూ మన వెండితెర చూసిలేదు.

Read More

ఆది సాయికుమార్ హీరోగా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా తీస్ మార్ ఖాన్ అనే చిత్రం రాబోతుంది. విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి