అడవి శేష్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా ‘మేజర్’. శశికిరణ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రం 26/11 ముంబై తాజ్ హోటెల్ దాడిలో వీరమరణం చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ ఆధారంగా రూపొందుతోంది.

Read More