మైత్రీ మూవీ మేకర్స్. టాలీవుడ్ లో ఒన్‌ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్‌ ప్రొడ్యూస్ చేసే కంపెనీ. 2015, ఆగస్ట్ 7న విడుదలైన ‘శ్రీమంతుడు’ చిత్రంతో సినీ నిర్మాణంలోకి ప్రవేశించింది మైత్రీ మూవీ మేకర్స్.

Read More

యూత్ స్టార్ నితిన్ ‘జయం‘ చిత్రంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత ‘దిల్‘ వంటి ఒకటి రెండు విజయాలు దక్కినా.. ఎక్కువగా ఫ్లాపులే వచ్చాయి. అలాంటి సమయంలో నితిన్ ని మళ్లీ

Read More