Rajesh Danda started his career as a distributor and became a producer by establishing the comedy movies banner. He said that Allari Naresh and Sandeep
Tag: Nandi
పంపిణీదారుడిగా కెరీర్ మొదలుపెట్టి.. హాస్య మూవీస్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారాడు రాజేష్ దండా. డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నపుడే అల్లరి నరేష్, సందీప్కిషన్లాంటి వారితో మంచి అనుబంధం ఉందన్నారు. నిర్మాతకు కావాల్సిన కథను ఎన్నుకునే
Allari Naresh has kept comedy aside for years and focused on serious roles. Movies like ‘Naandi ,Itlu Maredumilli Prajanikam, Ugram’ were released in this zone.
కొన్నాళ్లుగా కామెడీని పక్కనపెట్టి సీరియర్ రోల్స్ పై ఫోకస్ పెట్టాడు అల్లరి నరేష్. ‘నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం‘ వంటి మూవీస్ ఈకోవలో వచ్చినవే. లేటెస్ట్ గా మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు.
అల్లరి నరేష్ అనగానే అతని ఇమేజ్ కళ్ల ముందు కనిపిస్తుంది. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ తరహాలో కామెడీ హీరోగా ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. బట్ ఇవివి మరణం తర్వాత అతనికి కామెడీ
సుమన్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న సినిమా ‘సీతా కళ్యాణ వైభోగమే’. సతీష్ పరమవేద దర్శకత్వంలో డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో శుక్రవారం పూజా కార్యక్రమాలతో
ఫిక్షన్ కథలను ఇష్టపడని వారు ఉండరు. చిన్న పిల్లలు నుంచి పెద్దవాళ్ల వరకూ ఓ ఊహా లోకాన్ని చూస్తున్నప్పుడు ఆహా అనేసుకుంటారు. అందుకే ఫిక్షన్ కథలు ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. ఒకప్పుడు జానపదాల్లో ఈ తరహా
ఒకప్పుడు హిందీ సినిమాలను చూసి.. ఆ సినిమాల స్పూర్తితో మన దర్శకులు, రచయితలు కథలు రాసుకునేవాళ్లు. ఇప్పుడు ట్రెండ్ మారింది. సౌత్ సినిమాలకు ముఖ్యంగా తెలుగు సినిమాలకు నార్త్ లో మాంచి డిమాండ్ ఏర్పడింది.
అల్లరి నరేష్.. రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా ఎక్కువగా ఆకట్టుకున్నాడు. ఎక్కువ సినిమాలు చేశాడు. కానీ ట్రెండ్ మారింది. అతని కథలు మారలేదు. దీంతో కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులు చూశాడు. అలాగని అతను