మైత్రీ మూవీ మేకర్స్. టాలీవుడ్ లో ఒన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ. 2015, ఆగస్ట్ 7న విడుదలైన ‘శ్రీమంతుడు’ చిత్రంతో సినీ నిర్మాణంలోకి ప్రవేశించింది మైత్రీ మూవీ మేకర్స్.
Tag: Malineni Gopichand
బాలీవుడ్ ని ఏలిన అగ్ర నటుల్లో ధర్మేంద్ర ఒకరు. 70, 80 దశకాల్లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటించి సూపర్ స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ధర్మేంద్ర వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఆయన
Production company Mythri Movie Makers has announced a new movie of Mass Maharaja Ravi Teja and Malineni Gopichand combo. If it pans out, it would
మాస్ మహారాజ రవితేజ, మలినేని గోపీచంద్ కాంబోలో ఆమధ్య ఓ సినిమాని ప్రకటించింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఒకవేళ ఇది పట్టాలెక్కితే రవితేజ, మలినేని కాంబోలో నాల్గవ చిత్రమయ్యేది. అయితే.. అనివార్య
మాస్ మహారాజ రవితేజ.. టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో సినిమాని అనౌన్స్ చేయడంతో పాటు.. లేటెస్ట్ గా ఈ మూవీ పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. ఈ చిత్రానికి ‘మిస్టర్ బచ్చన్‘
Talented Harish Shankar is one of the directors introduced by Mass Maharaja Ravi Teja. Harish Shankar made his directorial debut with Ravi Teja starrer ‘Shock’.
మాస్ మహారాజ రవితేజ పరిచయం చేసిన దర్శకుల్లో టాలెంటెడ్ హరీష్ శంకర్ ఒకడు. రవితేజ నటించిన ‘షాక్’ సినిమాతో హరీష్ శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి సినిమా షాక్ ఇచ్చినా.. ఆ తర్వాత ‘మిరపకాయ్’తో
Mythri Movie Makers is a production company that is making films and achieving great success by keeping in mind the market of the respective heroes
కాంబినేషన్స్ సెట్ చేశామా? సినిమాలు తీశామా? అని కాకుండా.. ఆయా హీరోల మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని.. బడ్జెట్ ను కంట్రోల్ చేస్తూ సినిమాలు తీసి ఘన విజయాలు సాధిస్తోన్న నిర్మాణ సంస్థ మైత్రీ
హిట్టైన కాంబినేషన్స్ లో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు ఎంతగానో ఉత్సాహాన్ని చూపిస్తారు. అలాంటి క్రేజీ కాంబో అయిన రవితేజ-మలినేని గోపీచంద్ కలయికలో సినిమాకి శ్రీకారం చుట్టింది అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.