మైత్రీ మూవీ మేకర్స్. టాలీవుడ్ లో ఒన్‌ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్‌ ప్రొడ్యూస్ చేసే కంపెనీ. 2015, ఆగస్ట్ 7న విడుదలైన ‘శ్రీమంతుడు’ చిత్రంతో సినీ నిర్మాణంలోకి ప్రవేశించింది మైత్రీ మూవీ మేకర్స్.

Read More

ఒకే కథను రెండు భాగాలుగా చెప్పే ఒరవడికి ‘బాహుబలి‘ శ్రీకారం చుడితే ఆ సంప్రదాయాన్ని ‘కె.జి.యఫ్‘ కొనసాగించింది. ఇప్పుడు ‘పుష్ప, సలార్‘ కూడా అదే బాటలో ఉన్నాయి. లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్

Read More

కొన్నాళ్ల క్రితం వరకూ ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందీ అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్ట్ లు కనిపించాయి. బట్ ఈ మధ్య కాలంలో చూస్తే అవేం లేవు.

Read More

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఇప్పటి వరకూ వెండితెరపై కనిపించలేదు. ఆర్ఆర్ఆర్ కోసమే తన టైమ్ అంతా కేటాయించాడు. బట్ ఈ సినిమా పరిస్థితి ఏంటో ఇప్పుడు అందరికీ తెలుసు.

Read More