శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘మనమే‘. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. శర్వానంద్ స్టైలిష్ లుక్ తో అలరించబోతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

Read More