లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా “ధూం ధాం” సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లు. సాయికుమార్ మచ్చా డైరెక్షన్‌లో

Read More

పూరీ జగన్నాధ్ తమ్ముడు సాయిరామ్‌ శంకర్‌ హీరోగా, యషా శివకుమార్, హెబ్బా పటేల్ మెయిన్ లీడ్ చేసిన చిత్రం ‘వెయ్‌ దరువెయ్‌’. సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు

Read More

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వారం వారం కొత్త సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. పోయినవారం మహాశివరాత్రి కానుకగా మూడు మీడియం రేంజ్ మూవీస్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇక ఈ వారం చిన్న చిత్రాలదే హవా.

Read More

సాయిరామ్‌ శంకర్‌ చాలా కాలం తర్వాత హీరోగా రాబోతున్న మూవీ ‘వెయ్‌ దరువెయ్‌’ . యష్‌ శివకుమార్, హెబ్బా పటేల్‌ లీడ్స్ పోషిస్తున్న ఈ సినిమాకి నవీన్ రెడ్డి డైరెక్టర్‌. దేవరాజ్‌ పోతూరు నిర్మించిన

Read More

పూరీ జగన్నాధ్‌ తమ్ముడు చాలా కాలం తర్వాత హీరోగా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నాడు. సాయిరామ్ శంకర్ తో పాటు యషా శివకుమార్, హెబ్బా పటేల్ మెయిన్ లీడ్ చేస్తున్న మూవీ ‘వెయ్

Read More

సమ్మర్‌లో ధూం ధాం అంటోంది హెబ్బా పటేల్‌. యువ హీరో చేతన్‌ కృష్ణతో కలసి అద్దిరిపోయ ఎంటర్‌టైనర్‌తో రాబోతుంది. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్న ఈ మూవీకి

Read More

డైరెక్టర్ సంపత్ నంది నిర్మాణంలో రూపొందిన ‘ఓదెల రైల్వే స్టేషన్‘కి మంచి పేరొచ్చింది. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కి అశోక్ తేజ దర్శకత్వం వహించాడు. 2022లో డైరెక్ట్

Read More

సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో విప్లవ్ కోనేటి దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రం ” తెలిసినవాళ్ళు” . విభిన్న కథాంశంతో రొమాన్స్ – ఫ్యామిలీ – థ్రిల్లర్ జోనర్స్ కలసిన ఒక కొత్త తరహా

Read More

హెబ్బా పటేల్, వశిష్ట సింహ, సంపత్‌ నంది, అశోక్‌ తేజ్‌, కె.కె.రాధా మోహన్‌ ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ ఆగస్ట్ 26న విడుదల స్టార్ దర్శకుడు సంపత్‌ నంది అందించిన కథ, స్క్రీన్ ప్లేతో హెబ్బా పటేల్,

Read More