మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు‘ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఊరు దత్తత అనే కాన్సెప్ట్ తో రూపొందిన ‘శ్రీమంతుడు‘ 2015లో విడుదలైంది. ఈ సినిమా విడుదలై తొమ్మిదేళ్లవుతున్నా..
Category: Trending News
మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. భారతీయ నటుల్లోనే ఇప్పటివరకూ పద్మవిభూషణ్ పొందిన చాలా తక్కువ మంది నటుల్లో చిరంజీవి ఒకరు. అలాగే.. దక్షిణాదిన అక్కినేని నాగేశ్వరరావు, రజనీకాంత్ తర్వాత
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు‘ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఊరు దత్తత అనే కాన్సెప్ట్ తో రూపొందిన ‘శ్రీమంతుడు‘ 2015లో విడుదలైంది. సినిమా వచ్చి ఎనిమిదేళ్లయినా.. ఇంకా
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, జానీ మాస్టర్ వంటి వారు జనసేన పార్టీలో చేరారు. తాజాగా నిర్మాత, బిజినెస్ మాన్ కాయగూరల
There is an inseparable bond between film industry and politics. Many movie stars in India have made their way into politics. However.. this trend is
మాసివ్ ఫోర్సెస్ స్టార్మింగ్ ఒన్స్ అగైన్ అంటూ.. బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను, అగ్ర నిర్మాత ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కలయికలో భారీ ప్రాజెక్ట్ అని ఓ అధికారిక ప్రకటన వచ్చింది.
నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రానికి ‘రాబిన్ హుడ్’ అనే టైటిల్ ఫిక్సయ్యింది. టైటిల్ తో పాటు.. ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ‘డబ్బు చాలా చెడ్డది..రూపాయి రూపాయి
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ పురస్కారం వరించింది.
Akkineni Akhil’s talent is nothing to belittle if he didn’t get the right success. Akhil is an actor who has all the qualities required of
ఈరోజు (జనవరి 18) నటరత్న నందమూరి తారకరామారావు వర్థంతి. ఈ సందర్భంగా.. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ కి నివాళులర్పించారు. అయితే.. ఇదే సమయంలో ఎన్టీఆర్ కుటుంబంలోని