బుల్లితెరపై విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. అందంతో పాటు చలాకీతనం, వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే శ్రీముఖి.. ఇటీవలే తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాలుగు పదుల
Category: Trending News
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. గుజరాత్ లోని జామ్ నగర్ లో జరుగుతున్న ఈ వేడుకలకు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ లిస్టులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్,
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 31గా ఈ ప్రాజెక్ట్ కి నామకరణం చేశారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ
మంచు విష్ణు మెగా ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ఇప్పటికే 90 రోజుల పాటు న్యూజిలాండ్ లో ఓ పెద్ద షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. 600 మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేసిన ఫస్ట్ షెడ్యూల్ దిగ్విజయంగా
సహజత్వానికి పెద్ద పీట వేసే మలయాళం సినిమాలు, సిరీస్ లు తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ లిస్టులో లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన వెబ్ సిరీస్ ‘పోచర్’. నిమిషా సజయన్ , రోషన్
గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక ప్రముఖ బీజేపీ నేత
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి కాస్ట్యూమ్ డ్రామాలో కనిపించబోతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు‘. చారిత్రక అంశాల మేళవింపుతో.. ఫిక్షనల్ స్టోరీగా ఈ చిత్రాన్ని విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలాభాగం చిత్రీకరణ
మన హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ కాదు. పాన్ వరల్డ్ స్టార్స్ గా మారుతున్నారు. ఈ లిస్టులో ముందు వరుసలో ఉండే నటుడు రెబెల్ స్టార్ ప్రభాస్. తెలుగు నుంచి తొలి పాన్
గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో యూట్యూబర్ లిషి గణేష్ పేరు వినిపిస్తోంది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక ప్రముఖ బీజేపీ
నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన రెండు మూడేళ్లలోనే అగ్ర సంస్థగా అవతరించింది మైత్రీ మూవీ మేకర్స్. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ నిర్మాణ రంగంలో తమకు తిరుగులేదనిపించింది. ‘పుష్ప’తో పాన్ ఇండియా లెవెల్ లోనూ