అందాల భామ నిధి అగర్వాల్ ప్రేమలో పడింది. ప్రొఫెషనల్ కెరీర్ తో పాటు పర్సనల్ లైఫ్ నూ ఎంజాయ్ చేస్తోంది. తమిళ హీరో శింబుతో నిధి ప్రేమాయణం ఇప్పుడు టాక్ ఆఫ్ కోలీవుడ్ అయ్యింది.
రాధేశ్యామ్.. అనుకున్నంతా అయింది. ఇది కూడా పోస్ట్ పోన్ అయింది. వరుసగా పెరుగుతోన్న కరోనా, ఒమిక్రాన్ కేస్ ల వల్ల ఇప్పటికే పలు రాష్ట్రాలు థియేటర్స్ లో 50శాతం ప్రేక్షకులకు మాత్రమే అనుమతి అని
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళిల క్రేజీ ప్రాజెక్టు గా రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తే.. బాలీవుడ్
ప్యాన్ ఇండియన్ డార్లింగ్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ నుంచి కీలకమైన అప్డేట్ వస్తోంది. ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈచిత్రానికి రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో రూపొందిన రాధేశ్యామ్ సంక్రాంతి
వర్సటైల్ యాక్టర్ విశాల్ హీరోగా నటిస్తున్న 33వ చిత్రానికి మార్క్ ఆంటోనీ అనే టైటిల్ ను ఖరారు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా టైటిల్ పోస్టర్ ను మేకర్స్ రివీల్ చేశారు. మార్క్ ఆంటోనీ
ఆర్ఆర్ఆర్.. నో డౌట్ దేశం మొత్తం ఈ చిత్రం కోసం ఎదురుచూసేలా చేశారు. సినిమా మేకింగ్ లో ఉన్నప్పుడు తెలుగు ఆడియన్సెస్ మాత్రమే ఆసక్తిగా ఉన్నారు. బట్.. టీజర్ తో పాటు ట్రైలర్ వచ్చాక
జాతిరత్నాుల.. 2021లో యేడాది విడుదలైన హిలేరియస్ ఎంటర్టైనర్. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా ఓ రేంజ్ లో ఆడేసింది. కోట్లు కలెక్ట్ చేసింది. విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి ప్రాపర్ స్టోరీ లైన్
సినీ అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనుకుంటే.. కొత్త కరనా ఓమిక్రాన్ అంటూ వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు,
ఆర్ఆర్ఆర్.. సినీ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా. బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడం.. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ మూవీ లైగర్. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.