రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ పురస్కారం వరించింది.
Category: Featured
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప: ది రూల్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత బన్నీ ఇప్పటికే
దాదాపు 36 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘థగ్ లైఫ్‘. అనౌన్స్ మెంట్ టీజర్ తోనే ‘థగ్ లైఫ్‘పై అంచనాలు తారాస్థాయికి
ఆద్యంతం గ్రామీణ నేపథ్యంలో పీరియడ్ లవ్ స్టోరీగా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘ రాబోతుంది. మ్యారేజ్ బ్యాండ్ సభ్యుడిగా సుహాస్ మేకోవర్, మ్యానరిజమ్స్, డైలాగ్స్ ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ లో
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ నేపథ్య సినిమాల జోరు ఉంటూనే ఉంటుంది. ఈకోవలోనే.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇతివృత్తంతో ఒకేసారి రెండు
నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో వచ్చిన ‘భీష్మ’ మంచి విజయాన్ని సాధించింది. ఒక విధంగా ఈ సినిమా తర్వాత మళ్లీ నితిన్ కి ఆ రేంజ్ హిట్ దక్కలేదు. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ
Shankar is one of South India’s most talented directors. In his career span of 30 years, Shankar released a total of 13 films. That is,
Mass Maharaja Ravi Teja is currently busy with ‘Mr Bachchan’ directed by Harish Shankar. After this movie, he gave the green signal for a movie