రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి‘ చిత్రం వాయిదా పడినట్టు ప్రచారం జరుగుతోన్నా.. ఇప్పటివరకూ చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటనైతే రాలేదు. అసలు మే 9న ఈ చిత్రం విడుదలకావాల్సి ఉంది. నిర్మాణ సంస్థ
Author: N RENUKA
నిహారిక కొణిదెల నిర్మాతగా రూపొందిస్తోన్న తొలి చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు‘ అనే టైటిల్ ఫిక్సయ్యింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై ప్రొడక్షన్ నెం.1 గా రూపొందుతోన్న ఈ
పోలీస్ గిరిపై టాలీవుడ్ హీరోలకు మక్కువ ఎక్కువే. అందుకే.. ఖాకీ చొక్కా వేసుకునే ఛాన్స్ వస్తే అస్సలు వదిలిపెట్టరు. ఇప్పటివరకూ టాలీవుడ్ లో చాలామంది హీరోలు ఖాకీ పవర్ చూపించారు. ఇప్పుడు ఫస్ట్ టైమ్
జనసేనకు విజయోస్తు.. విజయీభవ అని పద్మవిభూషణ్ శ్రీ చిరంజీవి.. తమ కుటుంబ ఇలవేలుపు అంజనీపుత్రుడి పాతాల చెంత జనసేన పార్టీ అధ్యక్షులు, తన తమ్ముడైన శ్రీ పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించారు. జనసేన ఎన్నికల
మంచు విష్ణు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో తారల పరంపర కొనసాగుతూనే ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం పలు భాషల నుంచి అగ్ర తారలు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే
హైదరాబాద్ సంస్థానం.. నిజాంల చరిత్ర గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా.. హైదరాబాద్ చివరి నిజాం సమయంలో రజాకార్లు.. వారు చేసిన మారణహోమం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. రజాకార్ల ఇతివృత్తంతోనే గతంలో ‘రాజన్న’..
హారిక అండ్ హాసినికి అనుబంధ సంస్థగా మొదలైన సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఇప్పుడు తెలుగులో ఒన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్. చిన్న హీరోలు మొదలుకొని.. అగ్ర కథానాయకుల వరకూ వరుస
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. కొంతమంది అగ్ర కథానాయకులతోనే సినిమాలు చేయడానికి ఇష్టపడుతుంటాడు. అందుకే.. పనిచేసిన వారితోనే మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తుంటాడు. ఈ లిస్టులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకడు. ‘అఙ్ఞాతవాసి’ వంటి
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో.. శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్వి ఇతర కీలక పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘సారంగదరియా’. ఈ చిత్రాన్ని పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వంలో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. ఈ
After ‘Dhamaka’, director Nakkina Trinatha Rao got busy as a producer. He is preparing to produce a series of films under his Nakkina Narratives banner.